పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి
రామాపురం : మండల కేంద్రమైన రామాపురం లోని చిట్లూరు గ్రామ పంచాయతీలోని నిరుపేద ప్రజలకు మరియు వలస కూలీలకు కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలకు మేమున్నాం అనే ధైర్యంతో వారికి కావలసిన నిత్యావసర సరుకులను కూరగాయలను ఆ గ్రామ మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి మరియు ఆ గ్రామ వైసిపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఇంటికి రామాపురం ఎస్ఐ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో ప్రజల సామాజిక దూరం పాటించేలా తగు చర్య తీసుకుని గ్రామంలోని పేద ప్రజలందరికీ పంపిణి చేసారు.
The following two tabs change content below.
Kadapa News Online
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోండి - May 9, 2020
- కంటైన్మెంట్ జోన్లలో.. ప్రత్యేక దృష్టి సారించాలి - May 6, 2020
- కార్మికుల త్యాగాలకు ప్రతీక మేడే - May 1, 2020